జిహెచ్ఎంసీ పంపిణీ చేసిన ఉచిత విగ్రహల ఖర్చు ఎంతో తెలుసా

ప్రభుత్వాలు చేసే పనులకు, పెట్టే ఖర్చులకు ఒక్కొసారి అస్సలు పొంతనే ఉండదు. ఇష్టానుసారంగా నిధులు మంజూరు చేస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూనే ఉంటారు. గత సంవత్సరం చివరిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా...

గోశాలలు ఉన్నాయి కానీ.. వాటికీ లెక్కలు లేవంట..

కుక్కల నివారణకు కోట్లు చేస్తున్న జిహెచ్ఎంసి

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత వేల కోట్ల నల్లధనం స్వాధీనం

సమాచారం మా ఆఫీసులో అందుబాటులో లేదు.. ఇవ్వలేం..

రామప్ప సర్పంచ్ ప్రోటోకాల్ వివాదంపై మరో ఫిర్యాదు..

ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళ సై పర్యటించారు. ఆ సమయంలో పాలంపేట సర్పంచ్ డోలి రజితను ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి...

తెలంగాణ ప్ర‌భుత్వంపై ప‌లు ఆర్టీలు ద‌ర‌ఖాస్తు

దేశంలో రెండు వేల నోట్ల కొరతకు కారణమేంటీ

ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి జాప్యమెందుకు..

ఐఎఎస్‌, ఐపిఎస్ శిక్ష‌ణ కాలంలో ఒక్క‌రికి అయ్యే ఖ‌ర్చు ఎంత‌..

ముందడుగు సర్వేలో టిఆర్ఎస్ ముందంజ..

సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న ముందడుగు పౌండేషన్ జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో...

ఆ గ్రామంలో అంద‌రూ కుంభ‌క‌ర్ణులే.. ఎందుకంటే

ఆ గ్రామంలో రాత్రి 7 కాగానే టీవీలు, మొబైల్స్ బంద్‌..

ఇంకా.. ప్ర‌పంచంలో రాజులు పాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయి..

అది ప్ర‌పంచంలోనే పొడ‌వైన రైలు.. కాని

65ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తున్న మహిళ..

ఒక వృధ్ద మహిళ 65ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తూ అందరిని ఆశ్యర్యపరుస్తుంది. ఆ వ్యాపారంలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలు సంపాదిస్తోంది. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్‌బీన్ దల్‌సంభాయ్ చౌదరి....

నీటికోసం ప‌ర్వతాన్ని తొలిచాడు.. ఏడు సొరంగాలు తవ్వాడు..

ఆ బాలిక.. ప్రతి రోజు ఒంటి కాలుతో గెంతుతూ పాఠశాలకు

చిన్న వ‌య‌స్సులోనే ఐఏఎస్ ఐనా మ‌హిళామ‌ణులు..

ఎంత చ‌దివినా.. ఉద్యోగం కంటే వ్యాపార‌మే మంచిదంటూ

ఉరి తీయడం క్రూరమైనదైతే.. మరణశిక్ష పడ్డ వారిని ఏలా చంపుదాం..

మరణశిక్ష పడ్డవారిని ఉరి తీయడం క్రూరంగా భావించినప్పుడు దానికి  ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. మరణ శిక్ష పడినవారికి ఉరి కంటే తక్కువ బాధాకరమైన ప్రత్యామ్నాయం ఉంటే కేంద్రం ఆలోచించాలని తెలిపింది....

2వేల నోట్లు బ్యాంకు అధికారులే ఏటీఎం కేంద్రాల్లో పెట్టట్లేదు..

క్రికెట్ టిక్కెట్ల కోసం అర్థరాత్రి క్యూ లైన్లో పడుకున్నారు..

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

‘ఆస్కార్‌’ అవార్డును సాకారం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

ఇండియన్‌ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్‌’ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును...

బాలికలను లైంగికంగా వేధించేది మన చుట్టు ఉన్నవాళ్లే

సర్పంచి పూసపల్లి నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య

కవితపై బండి సంజయ్‌ చేసిన విమర్శలపై

మటన్ తిని ఒకే కుటుంబంలో 9 మంది అస్వస్థత

ఒక కుటుంబం మటన్ వండుకొని తిన్నారు.. కాసేపటికే మాంసాహారం తిన్న ఆ కుటుంబంలోని 9 మంది అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. అరకులోయ మండలం గన్నేల పంచాయతీ తడక...

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రభుత్వ అంబులెన్స్ లేదు.. స్కూటీపై చంటి బిడ్డ మృతదేహం

ఉపాధిహామీ కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..

English English Hindi Hindi Telugu Telugu