తెలంగాణ రాష్ట్రంలో 75సంవత్సరాల భారత స్వతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు.. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో జాతీయజెండాలను...
ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళ సై పర్యటించారు. ఆ సమయంలో పాలంపేట సర్పంచ్ డోలి రజితను ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి...
సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న ముందడుగు పౌండేషన్ జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో...
ఒక వృధ్ద మహిళ 65ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తూ అందరిని ఆశ్యర్యపరుస్తుంది. ఆ వ్యాపారంలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలు సంపాదిస్తోంది. గుజరాత్లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి....
మనుషుల ఆయుష్షు మన చేతుల్లో ఉండదు. కానీ, ఇప్పుడు మనిషి ఆయుష్షును పెంచుకోవచ్చు. తాజాగా బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటీలిలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు ఆ రహస్యాన్ని ఛేదించారు. శతాధిక వృద్ధుల్లో...
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సామాన్య ప్రజలకు అవసరమయ్యే చట్టాలపై అవగాహన కల్పించాలని, అప్పుడే అవినీతి రహిత సమాజం ఏర్పడుతోందని చంచల్ గూడ జైలు సూపరిండెంటెంట్ శివకుమార్ గౌడ్ అన్నారు. శనివారం...
ఒక యువకుడు పాముతో సరదాగా సెల్ఫీ తీసుకొని ప్రాణాలు పొగోట్టుకున్నాడు. ఈ దారుణ సంఘటన పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. తాళ్లూరుకు చెందిన మణకంఠ రెడ్డి అనే యువకుడు కందుకూరులో జ్యూస్ దుకాణం...