తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అందుకు భారీగానే నిధులు ఖర్చు పెట్టారని ప్రచారం ఉంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల...
ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో ఏప్రిల్ నెలలో శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేశారు. ఏఏ...
ప్రతి మనిషి జీవితంలో అన్నం అనేది అత్యంత ముఖ్యమైన ఆహారం. అన్నం బియ్యంతో కాకుండా ఎన్నో రకాల వంటకాలు తయారుచేస్తాం. తీపి స్నాక్స్తో పాటు రైస్ బాత్, వైట్ రైస్, పులావ్, అనేక...
దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సులో అతిసామాన్యమైన ఇద్దరు మహిళా రైతులకు ఆహ్వానం అందించారు. గిట్టుబాటు లేక వ్యవసాయాన్నే వదిలేస్తున్న ఈ రోజుల్లో.. తమ స్వంత ఆలోచనతో సాగుబాట పట్టి అందులో...
దేశంలో రెండు వేల నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో డిపాజిట్కు ఆర్బీఐ ప్రజలకు మరొక అవకాశం ఇచ్చింది. అక్టోబరు 7వ తేదీలోగా రూ.2వేల నోట్లను సమీప బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. అంటే మరొక వారం...
నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారున్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతానని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం...
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఇన్నర్రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ కింద...