ప్రభుత్వాలు చేసే పనులకు, పెట్టే ఖర్చులకు ఒక్కొసారి అస్సలు పొంతనే ఉండదు. ఇష్టానుసారంగా నిధులు మంజూరు చేస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూనే ఉంటారు. గత సంవత్సరం చివరిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా...
ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళ సై పర్యటించారు. ఆ సమయంలో పాలంపేట సర్పంచ్ డోలి రజితను ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి...
సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న ముందడుగు పౌండేషన్ జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో...
ఒక వృధ్ద మహిళ 65ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తూ అందరిని ఆశ్యర్యపరుస్తుంది. ఆ వ్యాపారంలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలు సంపాదిస్తోంది. గుజరాత్లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి....
మరణశిక్ష పడ్డవారిని ఉరి తీయడం క్రూరంగా భావించినప్పుడు దానికి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. మరణ శిక్ష పడినవారికి ఉరి కంటే తక్కువ బాధాకరమైన ప్రత్యామ్నాయం ఉంటే కేంద్రం ఆలోచించాలని తెలిపింది....
ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును...
ఒక కుటుంబం మటన్ వండుకొని తిన్నారు.. కాసేపటికే మాంసాహారం తిన్న ఆ కుటుంబంలోని 9 మంది అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. అరకులోయ మండలం గన్నేల పంచాయతీ తడక...