ప్రభుత్వాలకు ఎక్కువగా ఆదాయం మద్యం నుంచే వస్తుంది. అందుకే ప్రజలకు ఎంత మద్యం తాగిస్తే అంత ఆదాయం అంటూ సంబంధిత మద్యం శాఖ వారు ఇష్టానుసారంగా మద్యాన్ని మద్యం షాపులతో అమ్మిస్తుంటారు. దానికి...
ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళ సై పర్యటించారు. ఆ సమయంలో పాలంపేట సర్పంచ్ డోలి రజితను ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి...
రెండు వేల నోట్లు ఇంక కనిపించవు.. ఉన్న నోట్లను ఎవరు తీసుకోరంట అనే అందోళన అందరిలో ఉంది. నిజానికి రెండు వేల నోటు రద్దయిందా అంటే కాలేదనే చెపుతోంది ఆర్బీఐ.. మే 19నే...
దేశంలో ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయో ఒకసారి తెలుసుకుందాం. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో (జూన్ 2) రాత్రి జరిగిన రైలు ప్రమాదం యావత్తు దేశాన్ని విషాదంలో నింపింది. బెంగళూరు –...
గోదావరి జలాలు ములుగు జిల్లాలకు అందించాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కోరారు. ములుగులో పలు అభివృద్ది పనులకు వచ్చిన మంత్రి కేటీఆర్ను కలిసి వినతి పత్రం అందజేశారు....
జగన్ కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ కోర్టులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు...