ప్రభుత్వాలకు ఎక్కువగా ఆదాయం మద్యం నుంచే వస్తుంది. అందుకే ప్రజలకు ఎంత మద్యం తాగిస్తే అంత ఆదాయం అంటూ సంబంధిత మద్యం శాఖ వారు ఇష్టానుసారంగా మద్యాన్ని మద్యం షాపులతో అమ్మిస్తుంటారు. దానికి...
ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో ఏప్రిల్ నెలలో శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేశారు. ఏఏ...
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది. ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఓటు వేసిన ప్రతీ ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపించడం మామూలే. ఎడమచేతి చూపుడు...
దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సులో అతిసామాన్యమైన ఇద్దరు మహిళా రైతులకు ఆహ్వానం అందించారు. గిట్టుబాటు లేక వ్యవసాయాన్నే వదిలేస్తున్న ఈ రోజుల్లో.. తమ స్వంత ఆలోచనతో సాగుబాట పట్టి అందులో...
వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా రాయబార కార్యాలయం సవరణలు చేసింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి....
కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్క్ మరో ముందడుగు వేశారు. సోమవారం ఖమ్మంలో ప్రచారం చేపట్టిన భట్టి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ ప్రచారంలో ఆరు గ్యారెంటీలను...
ఫారెస్ట్ ఆఫీసర్ సుజాతను వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం మూడో వివాహం చేసుకున్నారు. గతంలో రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఆయన ఆ బంధాలు నిలవకపోవడంతో చివరిగా ఇవాళ మరో పెళ్లి చేసుకున్నట్లు...