
జగన్ కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై... Read more »

మండే ఎండలకు పగులుతున్న బండరాళ్లు సైతం పగులుతుండడం వల్ల కర్నూలు జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు, మూడు... Read more »

ఒక కుటుంబం మటన్ వండుకొని తిన్నారు.. కాసేపటికే మాంసాహారం తిన్న ఆ కుటుంబంలోని 9 మంది అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.... Read more »

కర్నూల్ పట్టణంలోని ఏసీబీ ఆఫీసులో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండరును డీస్పీ శివ నారాయణస్వామి ఆవిష్కరించారు. యాక్ రాయలసీమ అడ్వైజర్ వేణుగోపాల్ సంస్థ ద్వారా... Read more »

ప్రభుత్వాలు ప్రజల వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతుంటాయి. కానీ ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు. ప్రభుత్వ అంబులెన్స్ లేక,... Read more »

రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధిహామీ కూలీలపైకి ఒక లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి... Read more »