ద్విచక్ర వాహనంలో డబ్బులను దొంగలించిన దొంగలు

ములుగు జిల్లా కేంద్రంలోని అపోలో ఫార్మసీ వద్ద నిలిపి ఉన్న తన ద్విచక్ర వాహనం నుండి రెండు లక్షల 59 వేల రూపాయలు దొంగిలించబడ్డట్టు గుర్తించిన... Read more »

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్ఐ తాజోద్దీన్

అన్నదానం మహా గొప్పదానమని ప్రతి ఒక్కరు సేవా తత్వాన్ని అలవాటు చేసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని వెంకటాపూర్ ఎస్ఐ ఎస్.కె తాజుద్దీన్ అన్నారు. బుధవారం... Read more »

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

నేరాలు మరియు అసాంఘిక కార్యకలపాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని వెంకటాపూర్ ఎస్ఐ తాజోద్దిన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో పెద్దపూర్, బూర్గ‌పేట‌, పట్వారీ పల్లె,... Read more »

తప్పిపోయిన బాలుడు 48గంటల్లో తల్లిదండ్రుల చెంతకు..

వెంకటాపూర్ మండలంలోని ఇంచెంచెరువుపల్లె గ్రామానికి చెందిన కాసుబోజు బ్రహ్మచారి కుమారుడు సందేశ్ (14) రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి పారిపోయాడు. తన కుమారుడు కనబడపోయేసరికి... Read more »

సాక్షి రిపోర్టర్ కిషోర్ కుటుంబానికి మీడియా మిత్రుల చేయూత

గోవిందరావుపేట మండల సాక్షి రిపోర్టర్ ఆళ్ళ కిషోర్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబానికి ములుగు జిల్లా జర్నలిస్టులు అండగా నిలిచి ఆర్థికంగా చేయుతనందించారు. సహచర... Read more »

పోలీసులు ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండాలి..

పోలీసులు ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటూ, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాటుబ‌డాల‌ని ములుగు జిల్లా ఎస్పీ డాక్ట‌ర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ములుగు ఏఎస్పీ... Read more »
English English Hindi Hindi Telugu Telugu