దేశంలో ఇప్పటివరకు జరిగిన రైలు ప్రమాదాలు..

దేశంలో ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయో ఒకసారి తెలుసుకుందాం. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో (జూన్ 2) రాత్రి జరిగిన రైలు ప్రమాదం యావత్తు... Read more »

నిర్లక్ష్యమే.. రైల్వే భారీ ప్రమాదానికి కారణం..

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ప్రమాదానికి సిగ్నలింగ్ లోపమే కారణమని తాజాగా స్పష్టం చేసింది. మెయిన్ మార్గంలో... Read more »

ఐపీఎల్ సీజ‌న్‌లో నిమిషానికి 212 బిర్యానీ ఆర్డ‌ర్లు

ఐపీఎల్ సీజ‌న్‌లో క్రికెట్ ప్రియులు భ‌లే ఎంజాయ్ చేశారు. ఎక్కువ మంది ఇష్ట‌మైన ఆహారం తిన‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. ఈ ఐపీఎల్ 2023 షెడ్యూల్... Read more »

ఉద్ధృత‌మ‌వుతున్న మ‌హిళా రెజ్ల‌ర్ల ఆందోళ‌న‌..

ఢిల్లీలోని మ‌హిళా రెజ్ల‌ర్ల పోరు రోజురోజుకు ఉద్థృత‌మ‌వుతోంది. మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌కు వ్య‌తిరేకంగా టాప్... Read more »

చెలామ‌ణిలో న‌కిలీ 500నోట్లే ఎక్కువ‌..

ఎక్కువ‌గా చెలామ‌ణి అయ్యే నోట్ల‌లో రూ.2000 నోట్ల‌తో పోలిస్తే.. రూ.500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువ‌గా స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆర్బీఐ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.... Read more »

న్యాయ అధికారుల ప‌రువు తీస్తుంటే ఉరుకోం..

సోషల్‌ మీడియాను ఉపయోగించి న్యాయ అధికారుల పరువు తీస్తుంటే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తిపై అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు... Read more »
English English Hindi Hindi Telugu Telugu